జనాభా లెక్కల స్వీయ గణన (Self Enumeration)

https://se.census.gov.in   *❍ జనాభా లెక్కల స్వీయ గణన (Self Enumeration) – 2027..*   *✦ తేదీలు: ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు…..*   *▪ఇప్పుడు ప్రజలే తమ వివరాలను తామే నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది! ఈ అవకాశాన్ని వినియోగించుకుని సులభంగా మీ కుటుంబ వివరాలను నమోదు చేసుకోండి.*   *● స్టెప్ బై స్టెప్ విధానం:*   * *1 ఈ లింక్ ఓపెన్ చేయండి 🔗 https://se.census.gov.in* … Read more

తెలంగాణలో మందు బాబులకు షాక్

*తెలంగాణలో మందు బాబులకు షాక్*   సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60.. ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.100.. ఆ పై కేటగిరి బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.120 ధర పెంచే యోచన   ఈ నెలలోనే లిక్కర్ ధరలు పెంచే అవకాశం   ప్రతి నెల రూ.250 కోట్ల అదనపు ఆదాయం వచ్చేలా ధరలు పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం

మనుషులు రాసిన మరణ శాసనం. 

మనుషులు రాసిన మరణ శాసనం. భూమి మీద అనేక జీవరాశులు మనుగడ సాగిస్తూ జీవిస్తున్నాయి అందులో అన్నింటికీ మనిషి తనకున్న జ్ఞానంతో అన్ని జీవరాశులకన్న మిన్నగా బతుకుతున్నాడు ,తన సౌకర్యం కోసం ప్రకృతినీ పర్యావరణాన్ని పాడుచేస్తూ సహా ఇతర జీవరాశులకు బతకలేని పరిస్థితులను కల్పించే విధంగా తన జీవన ప్రయాణం సాగిస్తున్నాడు.తన సౌకర్యం జిహ్వచాపల్యం కోసం అనేక జీవ చరాల ను చంపి తింటున్నాడు.అనేక చెట్లను నరికేస్తూ ప్రకృతి ని పాడు చేస్తున్న సందర్భం. ప్రస్తుత పరిస్థితుల్లో … Read more

TGRJC-CET 2026* పరీక్షకు సంబంధించి మీరు పాటించవలసిన ముఖ్యమైన సూచనలు

రేపు (మే 3, 2026) జరగనున్న *TGRJC-CET 2026* పరీక్షకు సంబంధించి మీరు పాటించవలసిన ముఖ్యమైన సూచనలు ఇక్కడ ఉన్నాయి:   *పరీక్షకు వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులు:*   *హాల్ టికెట్:* దీనిని తప్పనిసరిగా ప్రింట్ తీసుకుని వెంట ఉంచుకోవాలి.   *ఆధార్ కార్డు:* ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు మరియు ఒక జిరాక్స్ కాపీని తీసుకెళ్లండి.   *పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో:* కనీసం ఒక ఫోటోను సిద్ధంగా ఉంచుకోండి.   *పెన్నులు: OMR … Read more

10 వ తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించిన కొందుర్గ్ విద్యార్థులు.

10 వ తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించిన కొందుర్గ్ విద్యార్థులు. 2025.26విద్యా సంవత్సరానికి గాను విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన 10 వ తరగతి పరీక్షల ఫలితాల లో కొందుర్గ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.132 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 118 మంది ఉత్తీర్ణులయ్యారు.89 శాతం ఫలితాలను పొందారు.500 పైగా మార్కులను 5 మంది,400 కు పైగా మార్కులను 32 మంది సాధించారు.కొందుర్గ్ ఉన్నత పాఠశాల . కొందుర్గ్ ఉన్నత పాఠశాల … Read more

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన భార్య

  ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన భార్య   ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి పెయింటింగ్ పని చేస్తూ భార్య ప్రశాంతి, పిల్లలతో కలిసి ఉండేవాడు. భర్త బతికి ఉండటం కంటే చనిపోతేనే తాను సంతోషంగా ఉంటానని భావించిన భార్య‌.. త‌న‌ భర్త పేరున రూ. 66 లక్షల బీమా చేయించింది.   దీంతో ఈ నెల 2న మరో నలుగురితో కలిసి భార్య ప్రశాంతి అతనికి బాగా మద్యం తాగించి.. మద్యం … Read more

తిరుమల లో ఒక సంవత్సరం లోపు చంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు సుపధం ద్వారా స్పెషల్ ఫ్రీ దర్శనం

#తిరుమల లో ఒక సంవత్సరం లోపు చంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు సుపధం ద్వారా స్పెషల్ ఫ్రీ దర్శనం ఉంది.ఇది గంటలోపు దర్శనం పూర్తి అవుతుంది..   ID PROOFS : 1. తల్లిదండ్రుల ఆధార్ కార్డులు ఉండాలి.. 2. పిల్లలు సంవత్సరం లోపల ఉన్నట్లు Date of Birth Certificate ఉండాలి.. 3. బేబీ అన్నయ్య & అక్క ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలి.   ఎటువంటి దర్శనం టిక్కెట్లు అవసరం లేదు..భక్తులు గమనించగలరు. … Read more

PM Kisan 22వ విడత అప్డేట్

*🌾 PM Kisan 22వ విడత అప్డేట్   📅 మార్చి 13, 2026న రైతుల ఖాతాల్లోకి ₹2,000 జమ అయ్యే అవకాశం ఉంది. 💰 కొంతమందికి ₹4,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది.   ⚠️ మీ పేరు లిస్టులో ఉందా? e-KYC పూర్తయ్యిందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.   *👉 పూర్తి వివరాలు & స్టేటస్ చెక్ చేయండి 👇* https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx   📲 ఈ సమాచారం రైతు స్నేహితులకు తప్పక షేర్ … Read more

రేపటి నుంచి మూడు కాలనీలకు నీటి సరఫరా

రేపటి నుంచి మూడు కాలనీలకు నీటి సరఫరా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 11 వార్డులో బాలాజీ నగర్, గణేష్ నగర్, శాంతినగర్ కాలనీలలో గత కొన్ని రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. నీటి సమస్యను పరిష్కరించేందుకు 11 వార్డు కౌన్సిలర్ ఫైండ్ల మధుసూదన్ రెడ్డి చొరవతో తీసుకొని కొత్త పైప్ లైన్ వేయించి మూడు కాలనీలకు నీటిని అందించేందుకు పనులు ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రంలోపు పనులు పూర్తవుతాయని, రేపు ఉదయం నుంచి ప్రతి కాలనీకి వాటర్ … Read more

పామెనలో సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉత్సాహంగా క్రీడా పోటీలు

పామెనలో సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉత్సాహంగా క్రీడా పోటీలు చేవెళ్ల: న్యూ ఈడెన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పామెనలో ఉన్న సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో క్రీడా పోటీలు రెండో రోజు కూడా ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీలను ప్రముఖ నటుడు, యాంకర్ పామెన రవి అలియాస్ బిత్తిరి సత్తి, పామెన కౌన్సిలర్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. … Read more